నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు 30
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కోసం ఈ నెల 30వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు సూచించారు. 9వ తరగతి విద్యార్థులు కొత్తగా స్కాలర్షిప్ కోసం, 10వ తరగతితోపాటు ఇంటర్ (11వ, 12వ తరగతుల) విద్యార్థులు రెన్యువల్స్కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు www. bse.telangana.gov.in చూడాలని తెలిపారు.
Previous article
జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు
Next article
‘ఫ్రెంచ్’పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?