20 నుంచి బీసీ ఓవర్సీస్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/06/ts_8121.jpg)
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధి పథకంలో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 20 నుంచి మొదలవుతుందని బీసీ వెల్ఫేర్ కమిషనర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం తెలిపారు. <https://telanganaepass. cgg.gov.in> వెబ్సైట్లో పెట్టిన వివరాల ప్రకారం అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ల తో హాజరు కావాలని సూచించారు. మొత్తం 571 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 438 మంది బీసీలు, 133 మంది ఈబీసీలు ఉన్నారని తెలిపారు.
Previous article
సింగరేణిలో 177 పోస్టులకు నోటిఫికేషన్
Next article
వేదా సొసైటీతో జేఎన్టీయూహెచ్ ఒప్పందం
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు