మళ్లీ సిలబస్ తగ్గించేది లేదు: సీబీఎస్సీ
హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరంలో సిలబస్ తగ్గించబోమని సీబీఎస్సీ స్పష్టం చేసింది. 2021-22 విద్యాసంవత్సరంలో 9వ తరగతి నుంచి 12 వరకు సిలబస్ తగ్గించేదిలేదని వెల్లడించింది. దీంతో గతేడాది తగ్గించిన అంశాలను సీబీఎస్సీ మళ్లీ పునరుద్ధరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికిగాను 2020-21 విద్యా సంవత్సరంలో 30 శాతం సిలబస్ను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిలబస్ తగ్గింపు ఒకసారికే పరిమితమని చెప్పినట్లు గుర్తుచేసింది. కాగా, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మే-జూన్ నెలల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పూర్తి సిలబస్ వివరాలు cbse.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
ఈ ఆకుల ధర కిలోకు లక్ష
తొలి దశ కంటే రెండోదశలో వేగంగా వైరస్ విజృంభణ
యంత్రాలతో ఉద్యోగాలు గాయబ్!
యూట్యూబ్లో సర్కారు బడి
బీటెక్లో లేకున్నా ఎంటెక్లో చదవొచ్చు
Previous article
చంద్రలోకమందు సౌధముల్..
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?