కరోనా ఎఫెక్ట్.. సైనిక స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా

హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్నది. దీంతో జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలతోపాటు అన్నిరకాల ఎగ్జామ్స్ వాయిదాపడుతూ వస్తున్నాయి. ఈ లిస్ట్లో మరో ప్రవేశపరీక్ష చేరింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు సైనిక స్కూళ్లలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నిర్ణయం తీసుకున్నది. 2021–22 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం కోసం ఈ నెల 30న నిర్వహించనున్న ఈ పరీక్షను పోస్ట్పోన్ చేస్తున్నట్లు సంస్థ కార్శదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. పరీక్ష తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భార్యను అదుపులో పెట్టడం ఎలా?
కొవాగ్జిన్కు అమెరికా కితాబు
వరుస భూకంపాలతో వణుకుతున్న అసోం
ప్రజలు చస్తున్నా పట్టదా?
రోదసిలో డ్రాగన్ సెంటర్
టీకా ఒక మోతాదు కూడా చాలా ఉపయోగకరమే.. బ్రిటన్ అధ్యయనం
Previous article
సీఎంఎస్ఎస్లో మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
Next article
ఐఐటీ బాంబేలో పీహెచ్పీ, MySQL ఫ్రీ ఆన్లైన్ కోర్సు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






