హెచ్సీఎల్ జిగ్సా పోటీల్లో సంస్కృతి ప్రతిభ
పాన్ ఇండియా క్రిటికల్ రీజనింగ్ ఒలింపియాడ్ ‘హెచ్సీఎల్ జిగ్సా’ జాతీయస్థాయి పోటీలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు చెందిన 6వ తరగతి విద్యార్థిని సంస్కృతి కొండూరు సత్తా చాటారు. సోమవారం ప్రకటించిన ఈ పోటీ తుది ఫలితాల్లో సంస్కృతి జట్టు రన్నరప్గా నిలిచింది. దేశవ్యాప్తంగా 850కిపైగా పట్టణాల నుంచి 38 వేల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. తొలి క్వాలిఫైయింగ్ రౌండ్లో 97.31 శాతం స్కోర్తో అర్హత సాధించిన సంస్కృతి జట్టు, రెండో రౌండ్లో 300 జట్లతో పోటీ పడి టాప్-5లో స్థానం సంపాదించింది. తుది ఫలితాల్లో రన్నరప్గా నిలిచింది. హైదరాబాద్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థిని సంస్కృతి కావడం గమనార్హం.
Previous article
‘కానిస్టేబుల్’కు మార్కులు కలపటం అబద్ధం
Next article
పేద విద్యార్థుల కోసం ‘నారాయణ’ స్కాలర్షిప్ టెస్ట్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?