27న తొలివిడత పాలిసెట్ సీట్ల భర్తీ
డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ గడువు సోమవారంతో ముగిసింది. సీట్ల భర్తీ కోసం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా, సోమవారం వరకు 26,474 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు. వీరిలో 24,343 విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ను ఎంచుకున్నారు. ఈ నెల 27న తొలివిడత సీట్లను కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు.
Previous article
పరీక్షకు రెండ్రోజుల ముందు ఫీజు చెల్లించొచ్చు
Next article
ఒకటితో ప్రారంభం.. సున్నాతో అంతం ( కెమిస్ట్రీ)
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?