సెప్టెంబర్ 18న వివేకానంద ప్రసంగాలపై క్విజ్
రామకృష్ణమఠం 125 ఏండ్ల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద ప్రసం గాలపై సెప్టెంబర్18న ఆన్లైన్లో క్విజ్ పోటీలు నిర్వహించనున్నది. స్వామి వివేకానంద లెక్చర్స్ ‘కొలంబో టూ అల్మొర’ పుస్తకంలోని అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో పాల్గొన దలిచేవారికి 18 నుంచి 30 ఏండ్ల వయసు ఉండాలని, వీరంతా సెప్టెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విజేతలకు మొదటి బమతి రూ.2 లక్షలు, ద్వితీయ బమతి రూ.1.5 లక్షలు, తృతీయ బమతి రూ.లక్ష ప్రదానం చేస్తామని వెల్లడించారు. వివరాలకు 8328472903, 8121237546 సంప్రదించాలని కోరారు.
Previous article
విద్యార్థులకు ‘సెమ్స్ ఒలింపిక్స్’ పోటీ పరీక్షలు
Next article
‘మత నియోజకవర్గాల’ పితామహుడు?
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?