‘బీసీ ఓవర్సీస్’కు కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ విదే శీ విద్యానిధి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ సాగుతున్నది. ఇప్పటివరకు 370 మందికిపైగా అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. మొత్తం 571 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 438 మంది బీసీలు, 133 మంది ఈబీసీలున్నారు. ఈ నెల 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
Previous article
లా సెట్ గడువు జూలై 5 వరకు పొడిగింపు
Next article
74 మంది ఎంటీఎస్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?