జేఎన్టీయూలో మల్టిపుల్ ఎంట్రీ.. ఎగ్జిట్
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాల మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచి మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ను అమలుచేయాలని జేఎన్టీయూ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో విద్యార్థి బీఈ/ బీటెక్ కోర్సులో రెండేండ్లు పూర్తిచేసి మధ్యలో నిష్క్రమించవచ్చు. వీరు నిర్దేశిత క్రెడిట్లు పొందితే గ్రాడ్యుయేషన్ డిప్లొమాను జారీచేస్తారు. విద్యార్థులు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. లేదంటే ఇంటర్న్షిప్, ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఏడాది విరామం తర్వాత ఇదే డిప్లొమా ఆధారంగా బీఈ/బీటెక్ మూడో సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులను పాస్ అయ్యి.. క్రెడిట్స్ పొందితేనే సర్టిఫికెట్ను జారీచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
- Tags
- AICTE
- JNTU
- Multiple Entry Exit
Previous article
దోస్త్ కు 1.10లక్షల రిజిస్ట్రేషన్లు
Next article
నవంబర్ 27న కామన్ అడ్మిషన్ టెస్ట్
RELATED ARTICLES
Latest Updates
మెదడు, శరీరభాగాలకు మధ్య సంధాన కర్తగా పనిచేసేది?
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో.. ఐడీబీఐ బ్యాంకులో 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
Union Bank Recruitment | యూనియన్ బ్యాంకులో 606 పోస్టులు
PNB Recruitment | పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 1025 పోస్టులు
IIT Tirupati Recruitment | తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్ పోస్టులు
PMBI Recruitment | పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NALCO Recruitment | నాల్కోలో జూనియర్ ఫోర్మెన్ పోస్టులు
TMREIS Adissions | మైనారిటీ స్కూల్స్లో ప్రవేశాలు
HCL Recruitment | హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
NPCIL Recruitment | ఎన్పీసీఐఎల్లో ట్రెయినీ పోస్టులు