జేఎన్టీయూలో మల్టిపుల్ ఎంట్రీ.. ఎగ్జిట్
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాల మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచి మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ను అమలుచేయాలని జేఎన్టీయూ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో విద్యార్థి బీఈ/ బీటెక్ కోర్సులో రెండేండ్లు పూర్తిచేసి మధ్యలో నిష్క్రమించవచ్చు. వీరు నిర్దేశిత క్రెడిట్లు పొందితే గ్రాడ్యుయేషన్ డిప్లొమాను జారీచేస్తారు. విద్యార్థులు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. లేదంటే ఇంటర్న్షిప్, ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఏడాది విరామం తర్వాత ఇదే డిప్లొమా ఆధారంగా బీఈ/బీటెక్ మూడో సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులను పాస్ అయ్యి.. క్రెడిట్స్ పొందితేనే సర్టిఫికెట్ను జారీచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
- Tags
- AICTE
- JNTU
- Multiple Entry Exit
Previous article
దోస్త్ కు 1.10లక్షల రిజిస్ట్రేషన్లు
Next article
నవంబర్ 27న కామన్ అడ్మిషన్ టెస్ట్
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






