జేఈఈ మెయిన్-ఏప్రిల్ సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. జేఈఈ రాయాలనుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ 27 నుంచి 30 వరకు జరగనుంది. జేఈఈని ఈ ఏడాది విడుతల వారీగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి, మార్చిలో రెండు సెషన్లు పూర్తయ్యాయి. వచ్చే నెలలో మూడో సెషన్ పరీక్ష జరుగనుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు వచ్చే నెల 4న ముగియనున్నాయి. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారితోపాటు, తొలి రెండు సెషన్లు రాసినవారుకూడా అప్లయ్ చేసుకోవచ్చు.
వెబ్సైట్: jeemain.nta.nic.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం.. ఢిల్లీ, ఒడిశాలో ఎడారులను తలపిస్తున్న వీధులు
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన డీఎంకే నేత
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
పెట్ డాగ్స్తో క్యూట్ సితార.. ఫొటోలు వైరల్
ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే కరోనా: డబ్ల్యూహెచ్వో
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్
- Tags
- April session
- IIT
- JEE Main
- NIT
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






