బాసర ట్రిపుల్ ఐటీ సీట్లకు తీవ్ర పోటీ

ఇప్పటికే 21 వేల దరఖాస్తులు.. ఈ నెల 15 చివరి తేదీ ..
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. ఇప్పటివరకు 1,500 సీట్లకుగాను 21 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల ఒకటి నుంచి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే భారీస్థాయిలో దరఖాస్తులు అందాయి. ఈ నెల 30న విద్యార్థుల ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు. గతేడాది 19,500 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
Previous article
ఐబీపీఎస్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
Next article
15 నుంచి సీయూఈటీ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు