తొలివిడతలో సీటు పొందితే తదుపరికి అనర్హులు
-కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం
యూజీ, పీజీ కోర్సుల్లో ఆలిండియా, రాష్ట్ర కోటాల్లో తొలి విడతలో సీటు పొందిన వైద్య విద్యార్థులు మరుసటి విడత కౌన్సెలింగ్కు అనర్హులని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ విధానాన్ని అనుసరించి అభ్యర్థులు తగిన విధంగా కౌన్సెలింగ్కు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
Previous article
15 వరకు లాసెట్ దరఖాస్తుకు చాన్స్
Next article
ఐబీపీఎస్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?