తొలివిడతలో సీటు పొందితే తదుపరికి అనర్హులు
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/07/kalojinarayanarao.jpg)
-కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం
యూజీ, పీజీ కోర్సుల్లో ఆలిండియా, రాష్ట్ర కోటాల్లో తొలి విడతలో సీటు పొందిన వైద్య విద్యార్థులు మరుసటి విడత కౌన్సెలింగ్కు అనర్హులని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ విధానాన్ని అనుసరించి అభ్యర్థులు తగిన విధంగా కౌన్సెలింగ్కు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
Previous article
15 వరకు లాసెట్ దరఖాస్తుకు చాన్స్
Next article
ఐబీపీఎస్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు