తొలివిడతలో సీటు పొందితే తదుపరికి అనర్హులు
-కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం
యూజీ, పీజీ కోర్సుల్లో ఆలిండియా, రాష్ట్ర కోటాల్లో తొలి విడతలో సీటు పొందిన వైద్య విద్యార్థులు మరుసటి విడత కౌన్సెలింగ్కు అనర్హులని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ విధానాన్ని అనుసరించి అభ్యర్థులు తగిన విధంగా కౌన్సెలింగ్కు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
Previous article
15 వరకు లాసెట్ దరఖాస్తుకు చాన్స్
Next article
ఐబీపీఎస్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






