27, 28 తేదీల్లో ఐసెట్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఐసెట్ను ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాలుగు సెషన్లల్లో పరీక్షలను నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 70 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. 76 వేల పైచిలుకు అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఏదేని ఫొటో గుర్తింపుకార్డును వెంట తెచ్చుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
- Tags
- competitive exams
- ICET
- MBA MCA
Previous article
10 రోజుల్లో డీఈఈ సెట్ ఫలితాలు
Next article
ఫలదీకరణ స్థానం.. ఫాలోపియన్ నాళం ( బయాలజీ)
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?