ట్రిపుల్ఐటీ దరఖాస్తుల గడువు పెంపు

నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్టు డైరెక్టర్ సతీశ్కుమార్ గురువారం తెలిపారు. ప్రత్యేక క్యాటగిరీలకు చెందిన పీహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్ విద్యార్థులు ఈ నెల 25లోగా తమ దరఖాస్తులకు సంబంధించిన ప్రతులను వర్సిటీలో సమర్పించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Previous article
నేవీలో ఎస్ఎస్ఆర్ పోస్టులు
Next article
బీఈడీ (ఓడీఎల్) పరీక్షా తేదీల మార్పు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు