ట్రిపుల్ఐటీ దరఖాస్తుల గడువు పెంపు
నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్టు డైరెక్టర్ సతీశ్కుమార్ గురువారం తెలిపారు. ప్రత్యేక క్యాటగిరీలకు చెందిన పీహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్ విద్యార్థులు ఈ నెల 25లోగా తమ దరఖాస్తులకు సంబంధించిన ప్రతులను వర్సిటీలో సమర్పించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Previous article
నేవీలో ఎస్ఎస్ఆర్ పోస్టులు
Next article
బీఈడీ (ఓడీఎల్) పరీక్షా తేదీల మార్పు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?