ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైనది. తొలిరోజు ఆదివారం 16,428 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. మొదటి విడత తర్వాత సెప్టెంబర్ 28 నుంచి రెండో విడత, అక్టోబర్ 11న తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. తొలివిడత కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 29 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 23 నుంచి 30 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ఆప్షన్లు ఇవ్వాలి. సెప్టెంబర్ 6న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.
Previous article
నీరీలో ఉద్యోగ అవకాశాలు
Next article
ఇంటర్ ఇంగ్లిష్లో తెలంగాణ వైభవం
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?