గచ్చిబౌలి ట్రిపుల్ఐటీలో ఎంఎస్ఐటీకి దరఖాస్తులు
గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ఐటీ)లో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఎస్ఐటీ) ప్రోగ్రాంలో ఆగస్టు-22 బ్యాచ్కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ట్రిపుట్ఐటీ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు సెమిస్టర్లుగా నడిచే ఈ కోర్సు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు పద్ధతుల్లో అందుబాటులో ఉన్నదని పేర్కొన్నారు.
విద్యార్థులు డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పుల్స్టాక్ యాప్ డెవలప్మెంట్లో స్పెషలైజేషన్ ఎంచుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఇది క్యాంపస్ ప్లేస్మెంట్ అవకాశాలు, పారిశ్రామిక భాగస్వామ్యాలతో కూడిన పూర్తి స్థాయి మాస్టర్స్ ప్రోగ్రాం అని తెలిపారు. వివరాలకు www.msit.ac.in వెబ్సైట్ను చూడాలని సూచించారు.
Previous article
అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచర్ పోస్టులు
Next article
వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?