మెడికల్ విద్యార్థులకు సీట్ల పునఃకేటాయింపు

టీఆర్ఆర్, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలల విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్ల పునఃకేటాయింపు కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు కాలేజీలను నేషనల్ మెడికల్ కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఇతర కళాశాలల్లో సీట్లకోసం విద్యార్థులు ఈ నెల 29న వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది.
Previous article
గురుకులంలో ఫ్యాకల్టీ దరఖాస్తు గడువు పెంపు
Next article
పెరుగుదల నియంత్రకాలు.. పోషణ ప్రేరేపితాలు!
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు