ఆయుష్ పీజీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
ఆల్ ఇండియా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఏపీజీఈటీ)– 2022కు ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఎ) సోమవారం ఒక ప్రకటనలో కోరింది. ఆగస్టు 19 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ, యునాని కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ వర్గాలు తెలిపాయి.
- Tags
- AIAPGET
- entrance test
- NTA
Previous article
మట్టికుండల తయారీదారులకు ఉద్యోగ అవకాశం
Next article
పరీక్షకు రెండ్రోజుల ముందు ఫీజు చెల్లించొచ్చు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?