29 నుంచి అగ్రికల్చరల్ డిప్లొమా కౌన్సెలింగ్
అగ్రికల్చరల్ వర్సిటీ, అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 29 నుంచి వచ్చేనెల 3 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నట్టు వెల్లడించారు. వివరాలకు www.pjtsau.edu.inను సంప్రదించాలని సూచించారు.
Previous article
ఎల్జీబీటీ వర్గం కోసం వైద్యవిద్య సిలబస్లో మార్పులు
Next article
25న ఎన్సీఎస్సీ జాబ్ మేళా
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?