4 వరకు అగ్రి పాలిసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో అగ్రి పాలిసెట్ కౌన్సెలింగ్ను సోమవారం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 4 వరకు కొనసాగనున్నది. తొలిరోజు 198వ ర్యాంకు పొందిన ఎస్ శ్రీకాంత్ జగిత్యాలలో, అనూష (1024 ర్యాంకు), శ్యాం (1453 ర్యాంకు) మధిరలో సీట్లు పొందారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజీల డైరెక్టర్ పద్మజ, డాక్టర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
Previous article
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో 300 ఉద్యోగాలు
Next article
నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?