7 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్
జేఈఈ అడ్వాన్స్డ్ కోసం ఈ నెల 7 నుంచి 11 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనున్నది. ఐఐటీ బాంబే.. ఈ నెల 29న రెండు షిఫ్టులలో జేఈఈ అడ్వాన్స్డ్ను నిర్వహించనున్నది. ఈ నెల 23 నుంచి 28 వరకు అడ్మిట్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్– 1 ఫలితాలు విడుదల కాగా, మెయిన్– 2 ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈ రెండింటి ఫలితాల ఆధారంగా అభ్యర్థులను అడ్వాన్స్డ్కు హాజరయ్యే అవకాశాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు కల్పించనున్నారు. దీని ఫలితాలు సెప్టెంబర్ 11న విడుదలవుతాయి.
Previous article
113 AMVI vacancies announced
Next article
అంబేద్కర్ వర్సిటీలో ప్రవేశాల గడువు పెంపు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?