విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగులు, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి రూ.362.88 కోట్ల ఉపకార వేతనాలను విడుదల చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని అరణ్యభవన్లో ఉపకార వేతనాల విడుదలపై ఆయన సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31లోపు ఆరు శాఖల నుంచి రావాల్సిన ఉపకార వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పారు. ఆయా శాఖల్లోని కొన్ని బిల్లులు సకాలంలో అందలేదని, దాంతో వాటిని తిరిగి పంపినట్టు అధికారులు మంత్రికి వివరించారు. బిల్లులను ట్రెజరీ అధికారులు వెంటనే క్లియర్ చేయాలని హరీశ్రావు ఆదేశించారు. 2021-22 సంబంధించి ఉపకారవేతనాల బీఆర్వోలను విడుదల చేయాలని తెలిపారు.
Previous article
మరో 532 టీచర్ల పరస్పర బదిలీలు
Next article
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
RELATED ARTICLES
Latest Updates
మెదడు, శరీరభాగాలకు మధ్య సంధాన కర్తగా పనిచేసేది?
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో.. ఐడీబీఐ బ్యాంకులో 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
Union Bank Recruitment | యూనియన్ బ్యాంకులో 606 పోస్టులు
PNB Recruitment | పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 1025 పోస్టులు
IIT Tirupati Recruitment | తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్ పోస్టులు
PMBI Recruitment | పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NALCO Recruitment | నాల్కోలో జూనియర్ ఫోర్మెన్ పోస్టులు
TMREIS Adissions | మైనారిటీ స్కూల్స్లో ప్రవేశాలు
HCL Recruitment | హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
NPCIL Recruitment | ఎన్పీసీఐఎల్లో ట్రెయినీ పోస్టులు