మధ్యతరగతికి అనుకూలంగా!
తమ సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితికి అనుగుణంగా ప్లాట్లు విక్రయిస్తున్నామని శ్రీమాతా ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు డి.వెంకట్, నవీన్కుమార్, డి.సునీల్ రెడ్డి ప్రకటించారు. ఈ నాలుగేండ్లలో ఆదిభట్ల, యాదాద్రి, బాచారంలలో వెంచర్లను పూర్తి చేసుకొని, ప్రజల నుంచి విశేష ఆదరణ పొందామని తెలిపారు. ఇప్పుడు భద్రాచలం హైవేలో శ్రీకౌంటి ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3లను ప్రారంభించినట్లు చెప్పారు. అన్ని సౌకర్యాలతో మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేలా ఈ ప్రాజెక్టులను రూపొందించామన్నారు. పూర్తి స్థాయి అనుమతులతో వెంచర్ ఉన్నదనీ, 250మంది మార్కెటింగ్ బృందంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తమను నాలుగేండ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
Previous article
విదేశీ భాషల కాణాచి ఇఫ్లూ
Next article
మది దోచేలా.. గది
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?