మధ్యతరగతికి అనుకూలంగా!


తమ సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితికి అనుగుణంగా ప్లాట్లు విక్రయిస్తున్నామని శ్రీమాతా ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు డి.వెంకట్, నవీన్కుమార్, డి.సునీల్ రెడ్డి ప్రకటించారు. ఈ నాలుగేండ్లలో ఆదిభట్ల, యాదాద్రి, బాచారంలలో వెంచర్లను పూర్తి చేసుకొని, ప్రజల నుంచి విశేష ఆదరణ పొందామని తెలిపారు. ఇప్పుడు భద్రాచలం హైవేలో శ్రీకౌంటి ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3లను ప్రారంభించినట్లు చెప్పారు. అన్ని సౌకర్యాలతో మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేలా ఈ ప్రాజెక్టులను రూపొందించామన్నారు. పూర్తి స్థాయి అనుమతులతో వెంచర్ ఉన్నదనీ, 250మంది మార్కెటింగ్ బృందంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తమను నాలుగేండ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
Previous article
విదేశీ భాషల కాణాచి ఇఫ్లూ
Next article
మది దోచేలా.. గది
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు