గ్రూప్-1కు 2,21,764 దరఖాస్తులు
# కొత్త ఓటీఆర్లు 1,46,698
గ్రూప్-1 పరీక్ష కోసం గురువారం వరకు 2,21,764 మంది దరఖాస్తు చేశారు. టీఎస్పీఎస్సీలో కొత్తగా 1,46,698 మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారు. 3,03,681 మంది ఓటీఆర్ను ఎడిట్ చేసుకొన్నారు. గ్రూప్-1 దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 31. గతంలోనే టీఎస్పీఎస్సీలో 25,38,590 మంది ఓటీఆర్ చేసుకొన్నారు. వీరిలో ఇంకా 22,34,909 మంది ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నది.
Previous article
ఐటీబీపీలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ 27/05/2022
Next article
ఉన్నత విద్యలో ఏడు స్థాయిలు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు