గ్రూప్-1కు 2,21,764 దరఖాస్తులు

# కొత్త ఓటీఆర్లు 1,46,698
గ్రూప్-1 పరీక్ష కోసం గురువారం వరకు 2,21,764 మంది దరఖాస్తు చేశారు. టీఎస్పీఎస్సీలో కొత్తగా 1,46,698 మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారు. 3,03,681 మంది ఓటీఆర్ను ఎడిట్ చేసుకొన్నారు. గ్రూప్-1 దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 31. గతంలోనే టీఎస్పీఎస్సీలో 25,38,590 మంది ఓటీఆర్ చేసుకొన్నారు. వీరిలో ఇంకా 22,34,909 మంది ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నది.
Previous article
ఐటీబీపీలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ 27/05/2022
Next article
ఉన్నత విద్యలో ఏడు స్థాయిలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?