ఆంగ్లంలో రెండేండ్ల ఉద్యాన డిప్లొమా కోర్సు
రెండేండ్ల ఉద్యాన డిప్లొమా కోర్సు ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, రామగిరిఖిల్లాలో ఉద్యాన కాలేజీలుండగా, కొత్తగా ఈ ఏడాది నుంచి నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్లో ప్రారంభించనున్నారు. ఒక్కో కాలేజీలో40 చొప్పున సీట్లు కేటాయించారు. దాంతో రాష్ట్రంలో ఉద్యాన డిప్లొమా కోర్సు సీట్లు 200కి చేరినట్టు శ్రీకొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్ తెలిపారు. ఈ కాలేజీలలో ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
Previous article
మెయిల్ మోటార్ సర్వీసెస్లో స్టాఫ్ డ్రైవర్ పోస్టులు
Next article
ప్రజల్లోని కరెన్సీ.. బ్యాంకుల్లోని డీడీలు!
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?