బాసర ట్రిపుల్ ఐటీ సీట్లకు తీవ్ర పోటీ
ఇప్పటికే 21 వేల దరఖాస్తులు.. ఈ నెల 15 చివరి తేదీ ..
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. ఇప్పటివరకు 1,500 సీట్లకుగాను 21 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల ఒకటి నుంచి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే భారీస్థాయిలో దరఖాస్తులు అందాయి. ఈ నెల 30న విద్యార్థుల ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు. గతేడాది 19,500 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
Previous article
ఐబీపీఎస్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
Next article
15 నుంచి సీయూఈటీ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






