బాసర ట్రిపుల్ ఐటీ సీట్లకు తీవ్ర పోటీ
ఇప్పటికే 21 వేల దరఖాస్తులు.. ఈ నెల 15 చివరి తేదీ ..
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. ఇప్పటివరకు 1,500 సీట్లకుగాను 21 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల ఒకటి నుంచి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే భారీస్థాయిలో దరఖాస్తులు అందాయి. ఈ నెల 30న విద్యార్థుల ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు. గతేడాది 19,500 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
Previous article
ఐబీపీఎస్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
Next article
15 నుంచి సీయూఈటీ
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?