బడులకు ఇంటర్నెట్ కనెక్షన్!
– బీఎస్ఎన్ఎల్ ద్వారా కనెక్షన్లు : విద్యాశాఖ
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు రంగం సిద్ధమవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ద్వారా కనెక్షన్లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ వివరాలను సేకరిస్తున్నది. ప్రభుత్వ బడులతో పాటు, కేజీబీవీలకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇస్తారు. ప్రస్తుతం కంప్యూటర్లు ఉన్న బడులకు ఎంత డిమాండ్ అవసరమో ఆయా వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల స్పెషలాఫీస ర్లు తమ అవసరం మేరకు వివరాలను ఆన్లైన్ ద్వారా పంపించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 26వేల ప్రభుత్వ స్కూళ్లు ఉండగా, 1,174 స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్టుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు.
Previous article
Sample questions to calculate percentage
Next article
ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?