భారీ వర్షాలతో.. ఈ-సెట్ పరీక్ష వాయిదా
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఆదివారం సెలవులు ప్రకటించారు. ఇప్పటికే పలు యూరివర్సిటీలు సైతం పరీక్షలను వాదాయి వేశాయి. ఈ క్రమంలోనే ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది.
ఈ నెల 13న నిర్వహించనున్న ఈ-సెట్ను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అయితే, 14 నుంచి జరిగే ఎంసెట్ మాత్రం యధాతథంగా జరుగుతుందని స్పష్టం చేశారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పరీక్ష నిర్వహించబోయే తేదీని ప్రకటించనున్నట్లు వివరించారు.
Previous article
గ్రూప్-1 అభ్యర్థులు అలెర్ట్…. దరఖాస్తుల ఎడిట్కు చాన్స్
Next article
జేఈఈలో సత్తా చాటిన గురుకుల విద్యాలయాల విద్యార్థులు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?