‘బీసీ ఓవర్సీస్’కు కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకొన్నఅభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతున్నది. ఈ నెల 20 నుంచి ఇప్పటివరకు 150 మంది అభ్యర్థుల అర్హత పత్రాలను పరిశీలించారు. వీటిని అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. మొత్తం 571 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 438 మంది బీసీ కులాల వారు కాగా, 133 మంది ఈబీసీ అభ్యర్థులున్నారు. అభ్యర్థులు.. నిర్దేశించిన తేదీల ప్రకారం మాసాబ్ట్యాంక్లోని సంక్షేమభవన్, ఆరో అంతస్థుకు సకాలంలో హాజరు కావాలని అధికారులు తెలిపారు.
Previous article
జూలై లేదా ఆగస్టులో ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
Next article
29లోపు హాజరు మినహాయింపునకు దరఖాస్తులు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?