సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
నిరుద్యోగ యువత నుంచి సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్, ఎథికల్ హాకింగ్, డిప్లొమా ఇన్ సైబర్ మేనేజ్మెంట్, పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు నేషనల్ అకాడమీ ఆప్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని కాచిగూడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కోర్సులను ఆన్లైన్లోనిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 30 లోపు www.nacsindia.org నుంచి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన వారికి దేశ, విదేశాలలో విస్తృతమైన ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు. వివరాలకు 7893141797 సంప్రదించవచ్చని విమలారెడ్డి పేర్కొన్నారు.
Previous article
19న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష
Next article
కాకతీయ సామ్రాజ్యం- రెండో ప్రతాపరుద్రుడు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?