బుధవారం నుంచి ఇంటర్ తరగతులు
# 1 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభం
వేసవి సెలవులు ముగియనుండటంతో రాష్ట్రంలోని 2,962 జూనియర్ కాలేజీలు బుధవారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. 15 నుంచి సెకండియర్కు, జూలై 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఏటా పరీక్షలు మార్చి/ ఏప్రిల్లో పదో తరగతి పూర్తవుతుండటంతో జూన్లో ఫస్టియర్ ప్రవేశాల షెడ్యూల్ను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించారు. దీంతో ఫలితాల అనంతరం జూలై 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభిస్తామని ఇంటర్బోర్డు వెల్లడించింది. ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్లో 1,55,408, సెకండియర్లో 1,55,408 సీట్లు ఉన్నాయి.
- Tags
- Classes
- college
- Inter Borad
Previous article
ఓయూలో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ
Next article
19న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?