గ్రూప్-1 దరఖాస్తు గడువు 11 రోజులే
# ఓటీఆర్ అప్డేట్పై ఉద్యాగార్థుల్లో నిరాసక్తత
# ఇప్పటివరకు ఓటీఆర్ అప్డేట్ చేసింది 2,68,928 మందే
# ఓటీఆర్ ఎడిట్ చేస్తేనే గ్రూప్-1 దరఖాస్తుకు అవకాశం
గ్రూప్-1 దరఖాస్తులకు తుది గడువు మరో 11 రోజులు మాత్రమే ఉన్నది. ఈ పరీక్షకు ఇప్పటి వరకూ 1,66,679 మంది దరఖాస్తు చేశారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కొత్తగా 1,28, 578 మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారు. ఓటీఆర్) చేసుకొంటేనే గ్రూప్-1కు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉన్నది. గతంలోనే 25,38,590 మంది అభ్యర్థులు ఓటీఆర్ చేసుకొన్నా.. కొత్త జోనల్ అమల్లోకి రావటంతో వీరంతా ఓటీఆర్ను ఎడిట్ చేసుకోవాల్సి ఉన్నది. ఇప్పటివరకు 2,68, 928 మంది ఓటీఆర్ అప్డేట్ చేసుకోగా, ఇంకా 22,69,662 మంది అప్డేట్ చేయాల్సి ఉన్నది. గ్రూప్-1కు దరఖాస్తు చేసేందుకు ఈ నెల 31 వరకు అవకాశం ఉన్నది.
Previous article
యూనిఫాం కొలువులకు వయోపరిమితి మరో రెండేండ్లు పెంపు
Next article
గ్రూప్-1కు బీఆర్ఏవోయూ స్టడీ మెటీరియల్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?