27, 28న వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్
ఎలెట్స్ ఆన్లైన్, రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఈ నెల 27, 28న హైదరాబాద్లోని గచ్చిబౌలి లీ మెరిడియన్ హోటల్లో నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్లో సాంకేతికంగా విద్యారంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులపై నిపుణులతో చర్చించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ‘ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై చర్చించేందుకు టీహబ్ సీఈవో ఎం శ్రీనివాస్రావుతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ‘డిజిటల్ లెర్నింగ్’ అంశానికి సమ్మిట్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు.
Previous article
జేఎన్ఏఎఫ్ఏయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
Next article
ఆగస్టులో అన్వేషిక ఎక్స్పెరిమెంటల్ స్కిల్ టెస్ట్
RELATED ARTICLES
Latest Updates
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?
ప్రత్యేక కట్టడాలు.. పది వేల ఏళ్లనాటి ఆనవాళ్లు