4 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు అప్గ్రేడ్
రాష్ట్ర ప్రభుత్వం నాలుగు బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. వరంగల్ జిల్లా తిమ్మాపూర్ (బాలికల), మెదక్ జిల్లా నరసాపూర్ (బాలికల), జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి(బాలుర), హనుమకొండ జిల్లాలోని కమలాపూర్(బాలికల) స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Previous article
జేఈఈ మెయిన్లో ఐదుగురికి వంద పర్సంటైల్
Next article
ఓయూలో రివాల్యుయేషన్కు దరఖాస్తుల ఆహ్వానం
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?