29 నుంచి మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రెండో విడత సీట్లను శనివారం అధికారులు కేటాయించారు. రెండో విడతలో మొత్తం 48,796 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. 52,605 మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్లు ఎంచుకొన్నారు. మొదటి ప్రాధాన్యంలో 34,678 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు. 14,118 మంది విద్యార్థులు రెండో ప్రాధాన్యం ద్వారా సీట్లు పొందారు. మూడో విడత రిజిస్ట్రేషన్, వెబ్ఆప్షన్స్ 29 నుంచి ప్రారంభంకానున్నాయి.
- Tags
- DOST
- Registrations
- Third batch
Previous article
ఎంబీబీఎస్ సీట్లు.. ట్రిపుల్
Next article
గురుకులంలో ఫ్యాకల్టీ దరఖాస్తు గడువు పెంపు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?