20 లోపు గురుకులాల్లో చేరండి

ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6,7,8,9 తరగతుల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఎం పికైన విద్యార్థులు ఈ నెల 20లోపు నిర్దేశిత పాఠశాలలో విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలను రిపోర్టు చేయాలని గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో సూచించారు. వివరాలకు www.tswreis.ac.in సంప్రదించాలని కోరారు.
Previous article
సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో గ్రూప్ సీ పోస్టులు
Next article
విద్యార్థులకు ‘సెమ్స్ ఒలింపిక్స్’ పోటీ పరీక్షలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు