మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/06/CEDM_1855.jpg)
ఐసెట్, ఎడ్సెట్, డీసెట్ ప్రవేశ పరీక్షల కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ (సీఈడీఎం) అధికారులు తెలిపారు. ఐసెస్, డీసెట్ శిక్షణకు 27, ఎడ్సెట్ శిక్షణకు 30లోపు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
Previous article
1 నుంచి ఇన్స్పైర్కు దరఖాస్తులు
Next article
వన్యప్రాణి సంరక్షకాలు.. పర్యావరణ పరిరక్షకాలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు