మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ
ఐసెట్, ఎడ్సెట్, డీసెట్ ప్రవేశ పరీక్షల కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ (సీఈడీఎం) అధికారులు తెలిపారు. ఐసెస్, డీసెట్ శిక్షణకు 27, ఎడ్సెట్ శిక్షణకు 30లోపు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
Previous article
1 నుంచి ఇన్స్పైర్కు దరఖాస్తులు
Next article
వన్యప్రాణి సంరక్షకాలు.. పర్యావరణ పరిరక్షకాలు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?