ఎంయూలో ఐదు కొత్త ఎంటెక్ కోర్సులు
మహీంద్ర యూనివర్సిటీ (ఎంయూ) కొత్తగా ఐదు నూతన ఎంటెక్ ప్రోగ్రామ్లను బుధవారం ప్రకటించింది. వీటిలో సీఎస్ఈ, డాటాసైన్స్ ఏఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్ఏస్ఐ, సిస్టమ్ ఇంజినీరింగ్ అండ్ పవర్ ఎలక్టానిక్స్ వంటి కోర్సులు ఉన్నట్టు వర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ యాజులు వేడూరి తెలిపారు. అభివృద్ధి చెందిన డిజిటలైజేషన్కు తోడుగా ప్రీమియం టెక్ టాలెంట్ కోసం డిమాండ్ పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేండ్లలో 14 నుంచి 19 లక్షల వరకు టెక్ ప్రతిభావంతుల కొరత ఉంటుందన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా కొత్త ఎంటెక్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంయూ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అకడమిక్స్ డీన్, ప్రొఫెసర్ బిష్ణుపాల్ తదితరులు పాల్గొన్నారు.
Previous article
పీజీఈసెట్ దరఖాస్తుకు గడువు పెంపు
Next article
జూలై 6 వరకు ఎడ్సెట్ దరఖాస్తులు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?