వివిధ కోర్సుల పరీక్షా తేదీలు ఖరారు
ఓయూ పరిధిలో బీసీఏ (సీబీసీఎస్), బీసీఏ (నాన్ సీబీసీఎస్) పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహిం చడంతో పాటు బీ ఫార్మసీ, ఎంసీఏ పరీక్షా తేదీలను మార్చినట్లు పరీక్షల విభాగం, కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ తెలిపారు. బీ ఫార్మసీ (పీసీఐ) ఎనిమిదో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 29 నుంచి, ఎంసీఏ ఆరో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు వివరించారు.
– బీ ఫార్మసీ(పీసీఐ), బీ ఫార్మసీ(సీబీసీఎస్), బీ ఫార్మసీ (నాన్ సీబీసీఎస్) అన్ని సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు ఒక్కో పేపర్కు రూ.500 చొప్పున చెల్లించి వచ్చే నెల 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Previous article
74 మంది ఎంటీఎస్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ
Next article
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?