రెండో వారంలో ఎంసెట్ ఫలితాలు
ఎంసెట్ ఫలితాలు ఆగస్టు రెండోవారంలో విడుదల కానున్నాయి. ఈ మేరకు జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంసెట్ లో మిగిలిపోయిన అగ్రికల్చర్ , మెడికల్ విభాగాలకు శని, ఆదివారాల్లో నిర్వహించిన పరీక్షలు సాఫీగా ముగిశాయి. రెండురోజుల్లో పరీక్షలకు మొత్తంగా 94,476 మంది విద్యార్థులకు 80,575 మంది (86.3 శాతం) హాజరైనట్టు కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు ముగిశాయి. ఇంజినీరింగ్ , అగ్రికల్చర్ , మెడికల్ విభాగాల ఫలితాలను ఒకేసారి విడుదలచేస్తామని గోవర్ధన్ వెల్లడించారు.
Previous article
పాము కరిచినప్పుడు మానవుని శరీరంలోకి ప్రవేశించే లోహం?
Next article
3 నుంచి క్యాట్ దరఖాస్తుల స్వీకరణ
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?