ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్లకు తుది కౌన్సెలింగ్

హైదరాబాద్: ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుదివిడుత కౌన్సెలింగ్ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈ నెల 14 సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలలవారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కోరింది. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
- Tags
Previous article
ఏఐఎల్ఈటీ2021
Next article
కూ యాప్ ఏమిటి? మంత్రులు ఎందుకు చేరారు?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు