ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్లకు తుది కౌన్సెలింగ్
హైదరాబాద్: ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుదివిడుత కౌన్సెలింగ్ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈ నెల 14 సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలలవారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కోరింది. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
- Tags
Previous article
ఏఐఎల్ఈటీ2021
Next article
కూ యాప్ ఏమిటి? మంత్రులు ఎందుకు చేరారు?
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?