ఆంగ్లంలో రెండేండ్ల ఉద్యాన డిప్లొమా కోర్సు
రెండేండ్ల ఉద్యాన డిప్లొమా కోర్సు ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, రామగిరిఖిల్లాలో ఉద్యాన కాలేజీలుండగా, కొత్తగా ఈ ఏడాది నుంచి నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్లో ప్రారంభించనున్నారు. ఒక్కో కాలేజీలో40 చొప్పున సీట్లు కేటాయించారు. దాంతో రాష్ట్రంలో ఉద్యాన డిప్లొమా కోర్సు సీట్లు 200కి చేరినట్టు శ్రీకొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్ తెలిపారు. ఈ కాలేజీలలో ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
Previous article
మెయిల్ మోటార్ సర్వీసెస్లో స్టాఫ్ డ్రైవర్ పోస్టులు
Next article
ప్రజల్లోని కరెన్సీ.. బ్యాంకుల్లోని డీడీలు!
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






