గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు

ఇంటర్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్స్కు గతంలో గైర్హాజరైనవారు ఇప్పుడు రాయొచ్చని ఇంటర్బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 22న ఎథిక్స్, 23న ఎన్విరాన్మెంటల్ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పరీక్షలు రాయని విద్యార్థులు ఫెయిలైనట్టేనని పేర్కొన్నారు.
Previous article
18 నుంచి వెబ్సైట్లో ఐసెట్ హాల్టికెట్లు
Next article
త్వరలో ఏఈ నోటిఫికేషన్
Latest Updates
22 నుంచి డీఈఈసెట్ వెబ్ కౌన్సెలింగ్
ఎన్హెచ్ఎం పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగాలు
బార్క్లో ఉద్యోగ అవకాశాలు
గెయిల్లో 282 ఖాళీలు
Learn about crucial events that took place in the past
All about the peasant movement of Telangana
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ -2022
స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఎందుకు తోడ్పడుతుంది? (బయాలజీ)
ముసునూరి నాయకులు- విమోచనోద్యమ కర్తలు (తెలంగాణ హిస్టరీ)
ఎంఎస్ఎంఈలో కాంట్రాక్టు ఉద్యోగాలు