గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు
ఇంటర్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్స్కు గతంలో గైర్హాజరైనవారు ఇప్పుడు రాయొచ్చని ఇంటర్బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 22న ఎథిక్స్, 23న ఎన్విరాన్మెంటల్ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పరీక్షలు రాయని విద్యార్థులు ఫెయిలైనట్టేనని పేర్కొన్నారు.
Previous article
18 నుంచి వెబ్సైట్లో ఐసెట్ హాల్టికెట్లు
Next article
త్వరలో ఏఈ నోటిఫికేషన్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?