సెప్టెంబర్లో రిసెర్చ్ మెథడాలజీ కోర్స్ వర్క్
పీహెచ్డీ అడ్మిషన్ బ్యాచ్ (2021-22, 2022-23) విద్యార్థులకు సెప్టెంబర్లో రిసెర్చ్ మెథడాలజీ కోర్సు వర్క్ను నిర్వహించనున్నట్టు జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు మంగళవారం తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 19 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అందుకు రూ.5వేలు ఫీజుగా చెల్లించాలని సూచించారు. వివరాలకు జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.
Previous article
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ ‘స్పాట్’ అడ్మిషన్లు
Next article
ఆహార కర్మాగారం.. జీవుల మనుగడకు ఆధారం
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?