ఎంయూలో ఐదు కొత్త ఎంటెక్ కోర్సులు

మహీంద్ర యూనివర్సిటీ (ఎంయూ) కొత్తగా ఐదు నూతన ఎంటెక్ ప్రోగ్రామ్లను బుధవారం ప్రకటించింది. వీటిలో సీఎస్ఈ, డాటాసైన్స్ ఏఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్ఏస్ఐ, సిస్టమ్ ఇంజినీరింగ్ అండ్ పవర్ ఎలక్టానిక్స్ వంటి కోర్సులు ఉన్నట్టు వర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ యాజులు వేడూరి తెలిపారు. అభివృద్ధి చెందిన డిజిటలైజేషన్కు తోడుగా ప్రీమియం టెక్ టాలెంట్ కోసం డిమాండ్ పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేండ్లలో 14 నుంచి 19 లక్షల వరకు టెక్ ప్రతిభావంతుల కొరత ఉంటుందన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా కొత్త ఎంటెక్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంయూ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అకడమిక్స్ డీన్, ప్రొఫెసర్ బిష్ణుపాల్ తదితరులు పాల్గొన్నారు.
Previous article
పీజీఈసెట్ దరఖాస్తుకు గడువు పెంపు
Next article
జూలై 6 వరకు ఎడ్సెట్ దరఖాస్తులు
Latest Updates
టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఎస్ఐ ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు గడువు ఆగస్టు 15
Chicken hearted fellow
భారత రాజ్యాంగ పరిణామం
‘మత నియోజకవర్గాల’ పితామహుడు?
సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో గ్రూప్ సీ పోస్టులు
ఆర్టిఫిషియల్ లింబ్స్లో మేనేజర్ పోస్టులు
సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్ శాఖలో 4300 ఎస్ఐ ఖాళీలు
Buzz in the tech sector
విమానం టైర్లలో ఉపయోగించే వాయువు ?