ఓయూకు బెస్ట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అవార్డు

విద్యారంగంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఉస్మానియా యూనివర్సిటీకి తాజాగా మరో గుర్తింపు పొందింది. 2022 సంవత్సరానికి దేశంలో ‘బెస్ట్ ఎడ్యుకేషన్ బ్రాండ్’ అవార్డును సాధించింది. దేశంలోని ప్రముఖ ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను అధ్యయనం చేసిన ‘ది ఎకానమిక్ టైమ్స్’ ఈ అవార్డును ప్రకటించింది. నేషనల్ బోర్డు ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) చైర్మన్ కేకే అగర్వాల్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ డాక్టర్ అనిల్ సహస్రబుద్ధి సమక్షంలో అసోం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు చేతుల మీదుగా ఈ అవార్డును ఢిల్లీలో ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ జీ మల్లేశం అందుకున్నారు. ఓయూకు అవార్డు రావడం పట్ల వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు.
Previous article
బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
Next article
స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
Latest Updates
22 నుంచి డీఈఈసెట్ వెబ్ కౌన్సెలింగ్
ఎన్హెచ్ఎం పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగాలు
బార్క్లో ఉద్యోగ అవకాశాలు
గెయిల్లో 282 ఖాళీలు
Learn about crucial events that took place in the past
All about the peasant movement of Telangana
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ -2022
స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఎందుకు తోడ్పడుతుంది? (బయాలజీ)
ముసునూరి నాయకులు- విమోచనోద్యమ కర్తలు (తెలంగాణ హిస్టరీ)
ఎంఎస్ఎంఈలో కాంట్రాక్టు ఉద్యోగాలు